ఆంధ్రప్రదేశ్: ఇంగ్లండ్‌లో జరిగే అంధుల క్రికెట్‌ పోటీల్లో ఆడనున్న ఉత్తరాంధ్ర బాలికల కథ

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: ఇంగ్లండ్‌లో జరిగే అంధుల క్రికెట్‌ పోటీల్లో ఆడనున్న ఉత్తరాంధ్ర బాలికల కథ
ఆంధ్రప్రదేశ్: ఇంగ్లండ్‌లో జరిగే అంధుల క్రికెట్‌ పోటీల్లో ఆడనున్న ఉత్తరాంధ్ర బాలికల కథ

సంధ్య... సత్యవతి... రవణి... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ అమ్మాయిలు అంధుల క్రికెట్‌లో రాణిస్తున్నారు.

కొంతకాలంగా భారత అంధుల మహిళల క్రికెట్ టీంలో ఆడుతున్నారు. ఈ నెల 18 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే అంతర్జాతీయ అంధుల స్పోర్ట్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నారు.

అంధుల క్రికెట్

రెగ్యులర్ క్రికెట్‌లో పోలీస్తే అంధుల క్రికెట్ భిన్నంగా ఉంటుంది. ఇందులో బాల్ నుంచి వచ్చే శబ్దమే ప్లేయర్స్‌కు ఆధారం.

ఈ శబ్ధం ఆధారంగానే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తారు.

పూర్తి వివరాలకు పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)