మరుగుజ్జు అథ్లెట్స్: అంతర్జాతీయంగా సత్తా చాటడమే లక్ష్యం
మరుగుజ్జు అథ్లెట్స్: అంతర్జాతీయంగా సత్తా చాటడమే లక్ష్యం
ఏదైనా సాధించాలని అనుకుంటే శారీరక వైకల్యం అడ్డుకాదని వికలాంగులు మనోజ్, గణేశ్ నిరూపిస్తున్నారు.
జులై 28 నుంచి ఆగస్టు 5 మధ్య ఇంటర్నేషనల్ డ్వార్ఫ్ గేమ్స్ జర్మనీలో నిర్వహిస్తున్నారు. వీటిలో పాల్గొనేందుకు భారత్ నుంచి 28 మంది అర్హత సాధించారు.
ఈ మనోజ్, గణేశ్లు ఎక్కడుంటారు? వారు ఈ గేమ్స్ వైపునకు రావడానికి కారణమేంటి? బీబీసీ ప్రత్యేక కథనం..

ఇవి కూడా చదవండి
- హైదరాబాద్ యువతి అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లి రోడ్డు పక్కన దీనస్థితిలో కనిపించారు... అసలేం జరిగింది?
- రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- పాకిస్తాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి ప్రేమాయణం పెళ్లిగా ఎలా మారింది?
- క్రైస్తవంలోకి మారితే గిరిజనులకు రిజర్వేషన్లు ఉండవా? చత్తీస్గఢ్లో వివాదం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









