పీఎం కేఎంవై: రిటైర్ అయిన రైతుకు పెన్షన్ ఇచ్చే స్కీమ్
కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు పింఛను సదుపాయం కల్పించే ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అయితే దీని గురించి చాలా మంది రైతులకు కూడా అవగాహన లేదు.
రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లే, ప్రధాన మంత్రి కిసాన్ మాన్థన్ యోజన పథకం ద్వారా రిటైర్ అయిన రైతులకు 60 ఏళ్ల నుంచి మరణించే వరకూ ప్రతినెలా 5వేల రూపాయల వరకూ పెన్షన్ వస్తుంది.

చిన్నసన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది.
18 నుంచి 40 ఏళ్ల లోపు రైతులందరూ ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరదలచుకున్న రైతు ఏమేమీ పత్రాలు పొందుపరచాలి? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి తదితర వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి
- కేసీఆర్: విశాఖ ఉక్కును మోదీ అమ్మితే... మేం మళ్లీ తీసుకొస్తాం
- ఆంధ్రప్రదేశ్: జోరుగా సాగిన కోడి పందాలు... కత్తులు తగిలి ఇద్దరు మృతి
- డబ్బులు మదుపు చేస్తున్నారు సరే... తగిన రాబడి వస్తోందా లేదా
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: ఆయన నిరాహారదీక్ష చేసిన భవనం ఇప్పుడు ఎలా ఉంది
- ఆంధ్రప్రదేశ్: తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదా?
- రొయ్యల సాగు రైతులను ఎందుకు కష్టాల్లోకి నెడుతోంది, వారి ఆందోళనకు కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








