అదానీ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఏడాదిగా ఛత్తీస్‌గఢ్‌ గిరిజనుల నిరసన

వీడియో క్యాప్షన్, అదానీ సంస్థకు చెందిన కొత్త బొగ్గు గనిలో మైనింగ్ ఆపాలని డిమాండ్..
అదానీ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఏడాదిగా ఛత్తీస్‌గఢ్‌ గిరిజనుల నిరసన

ఛత్తీస్‌గఢ్‌లోని హరిహర్‌పుర్ గ్రామం రెండు భిన్న ప్రపంచాల మధ్య ఉన్నట్లుగా కనిపిస్తుంది. తూర్పు వైపున దశాబ్దాల నాటి పార్సా ఈస్ట్ కాంటా బేసిన్ (పీఈకేబీ) ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గని కనిపిస్తుంది. కనుచూపు మేరంతా కనిపించే ఈ గని అదానీ గ్రూపు చేతికి దక్కింది.

గిరిజనుల ఆందోళన

ఫొటో సోర్స్, PRITAM ROY

అదానీ గ్రూపు చేతికి వచ్చిన ఒక కొత్త బొగ్గు గనికి వ్యతిరేకంగా ఏడాది నుంచి గిరిజనలు నిరసన చేపడుతూనే ఉన్నారు. ఇంతకీ వారు ఆందోళన చేయడానికి ముఖ్య కారణం ఏంటి? వారి డిమాండ్లు ఏంటి?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)