‘మాపై బాంబులు వేసి మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు’
‘మాపై బాంబులు వేసి మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు’
సెంట్రల్ గాజాలో సుసంపన్నంగా, ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని బీబీసీ ప్రతినిధి సందర్శించారు.
32 టవర్లు ఉండే ఈ ప్రాంతంలోని భవనాలన్నీ ప్రస్తుతం శిథిలాలుగా మారిపోయాయి.
ఆ టవర్లలో దాదాపు 5,000 మంది ఉండేవారు. ప్రస్తుతం వీరంతా నిరాశ్రయులుగా మారిపోయారు.
‘మాపై బాంబులు వేసి మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు’ అని అక్కడ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- వ్యాపం: ఒకరి తరువాత మరొకరు చనిపోయిన ఈ కుంభకోణం ఏంటి?
- ది గ్రేట్ ట్రైన్ రాబరీ: రైల్లో చొరబడి 120 డబ్బు సంచులను దోచుకెళ్లారు.. థ్రిల్లర్ సినిమాను తలదన్నే ఈ దోపిడీ ఎలా జరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









