విజయవాడ: అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై వస్తున్న విమర్శలేంటి?
విజయవాడ: అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై వస్తున్న విమర్శలేంటి?
విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
విగ్రహం కిందనున్న రెండంతస్తుల్లో అంబేడ్కర్ జీవిత చరిత్ర గురించి తెలియజేసే అంశాలున్నాయి.
ఈ విగ్రహం నిర్మాణానికి అయిన ఖర్చు రూ.404 కోట్లని సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించింది.
ఈ విగ్రహం ప్రత్యేకతలు, దీనిపై వస్తున్న విమర్శలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూడా చదవండి:
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలనే అనుమానంతో సాధువులను కొట్టిన స్థానికులు... 12 మంది అరెస్ట్
- తెలంగాణ పులులు: ఆధిపత్య పోరులో అంతమవుతున్నాయా? విషప్రయోగాలకు బలవుతున్నాయా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









