భారత పాడి పరిశ్రమ ఎందుకు సంక్షోభంలో పడింది?
భారత పాడి పరిశ్రమ ఎందుకు సంక్షోభంలో పడింది?
ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది భారత్. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ వాటా పావు శాతంగా ఉంది.
కానీ గతేడాదితో పోలిస్తే దేశంలో పాల ధరలు దాదాపు 15 శాతం పెరిగాయి. దీని ప్రభావం కొనుగోలుదారుడి నుంచి రైతు వరకు ప్రతి ఒక్కరి పైనా పడుతోంది.
పాడి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలేంటి.. బీబీసీ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









