బీజేపీ, మోదీ, అమిత్ షాల గురించి పరకాల ప్రభాకర్ బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..
బీజేపీ, మోదీ, అమిత్ షాల గురించి పరకాల ప్రభాకర్ బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..
‘‘మాలాంటి వాళ్లు చాలా మంది చూసిన భారతీయ జనతా పార్టీకి, ఇప్పటి బీజేపీకి ఎలాంటి పోలిక లేదు. ఇది మోదీ-షా పార్టీలా అనిపిస్తోంది’’ అని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
యువతలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉందని, 2019 నుంచి ఈ సమస్య కొనసాగుతోందని ఆయన అన్నారు.
లోక్సభ ఎన్నికలు, దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పలు అంశాలపై పరకాల ప్రభాకర్ తన అభిప్రాయాలను బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్తో పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- హెపటైటిస్: మొత్తం కేసులలో 11 శాతం భారత్లోనే.. అసలేమిటీ వ్యాధి, ఎందుకొస్తుంది, చికిత్స లేదా?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









