శ్రీలంక: 'నా భర్త పెట్రోల్ కోసం వెళితే చంపేశారు'
శ్రీలంక: 'నా భర్త పెట్రోల్ కోసం వెళితే చంపేశారు'
ఏడాది క్రితం శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తి నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో చోటుచేసుకున్న అల్లర్లలో చాలామంది చనిపోయారు. ఆఘర్షణల్లోనే మృతిచెందారు చమింద లక్ష్మణ్.
భర్త మరణం గురించి చమింద లక్ష్మణ్ భార్య బీబీసీతో చెప్పారు. పెట్రోల్ తీసుకొస్తానని వెళ్లిన భర్త శవమైన తిరిగొచ్చారని, ఆ తర్వాత తమ జీవితాలు ఛిద్రమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి
- టమాటా బంగారమాయెనే... మదనపల్లె మార్కెట్లో ఏం జరుగుతోంది?
- Annuity plans: నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









