కోట్లాది ఎర్ర పీతల వలస.. రోడ్లు మూసేసిన ప్రభుత్వం
ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ దీవిలో కోట్లాది ఎర్ర పీతలు రోడ్లు, వంతెనలు దాటుకుంటూ వలస బాట పట్టాయి. ప్రతి ఏటా ఈ పీతలు అడవి నుంచి తీర ప్రాంతానికి గుడ్లు పెట్టేందుకు వలస వెళుతుంటాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో తొలకరి జల్లు పడగానే ఈ వలస మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి:
- జూనియర్ ఎన్టీఆర్: ‘చాలా పెద్ద తప్పు, అరాచక పరిపాలనకు నాంది.. ఇక్కడితో ఆపేయండి’
- హిందూ-ముస్లింలు చేతులు కలిపి ఇతర మైనారిటీలపై దాడులు చేసినప్పుడు... - దృక్కోణం
- ‘స్త్రీ, పురుష జననేంద్రియాలతో పుట్టాను.. ఇప్పుడు మహిళగా మారాను.. దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది’
- కాన్పు సమయంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించడమే తల్లీబిడ్డలకు రక్ష
- కమలా హారిస్: అమెరికా ప్రెసిడెంట్ అధికారాలు పొందిన తొలి మహిళ
- ‘జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అడిగిందల్లా చేశా.. సంబంధం లేదు అంటే బాధేసింది’ - వైఎస్ షర్మిల
- చేతిలో ఏకే-47, వెంట 100 మంది సాయుధ సైన్యం.. అయినా ఈ బందిపోటు ఎందుకు లొంగిపోయాడు
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)


