కాకినాడ యువకుడు డబ్బు లేక చదువు ఆపేశాడు... ఇప్పుడు 26 మందిని చదివిస్తున్నాడు
పేదరికం వల్ల పదోతరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చిన కాకినాడ యువకుడు బి.సతీశ్ ఇప్పుడు 26 మందిని చదివిస్తున్నారు. కోవిడ్ వల్ల తల్లినో, తండ్రినో కోల్పోయిన పిల్లలకు అండగా నిలుస్తున్నారు.
ఆయన తన మిత్రబృందంతో శ్రీ యువసేన అనే సేవా సంస్థను ప్రారంభించి ఎందరికో తోడ్పాటు అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చెట్లకు కారుతున్న 'బంగారం'
- టీ20 వరల్డ్ కప్: పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే జైల్లో పెడతారా?
- షిఫ్టు డ్యూటీల్లో పని చేసేవారి శరీరంలో ఏం జరుగుతుంది? ఆరోగ్యం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు
- ఉత్తరాఖండ్లో ఒకటి తర్వాత మరొకటిగా గ్రామాలు ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి?
- టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ భారత్ కొంపముంచిందా?
- చరిత్ర: దీపావళి టపాసులు భారత్లోకి ఎలా వచ్చాయి?
- డాక్టర్ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- టీ20 వరల్డ్కప్ : ఐపీఎల్ ప్రభావం టీమ్ ఇండియాపై పడిందా?
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
- ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత ‘బలవంతమా.. బాగు కోసమా’
- చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?
- పాకిస్తాన్కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)