అన్నా చాందీ: భారత్లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
అన్నా చాందీ ట్రావెన్కోర్ రాజ్యంలో 1905లో జన్మించారు.
1926లో న్యాయవిద్య పూర్తి చేశారు. కేరళలో న్యాయవిద్య పట్టా పొందిన తొలి మహిళ అన్నా చాందీనే.
‘‘అన్నా ఓ సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. కేరళలో న్యాయవాద పట్టా పొందిన తొలి మహిళ ఆమె. లా కాలేజీలో ఆమె ప్రయాణం సాఫీగా సాగలేదు. కాలేజీలో చాలా మంది ఆమెను ఆటపట్టించేవారు. కానీ, ఆమె బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ’’ అని దేవిక చెప్పారు.
క్రిమినల్ కేసుల్లో చట్టాలపై బాగా పట్టు ఉన్న న్యాయవాదిగా అన్నా చాందీ పేరుతెచ్చుకున్నారు.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.
ఈ సిరీస్లోని ఇతర కథనాలు:
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత
- రుకేయా షకావత్: వేల మంది అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చిన రచయిత్రి
- చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత
- ఇందర్జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు తొలి మహిళా అధ్యక్షురాలు
- సుగ్రా హుమాయూన్ మీర్జా: బురఖా లేకుండా బయటకు వచ్చిన తొలి మహిళ.. దక్కన్ మహిళల గొంతుక

ఇవి కూడా చదవండి:
- న్యూడ్ బీచ్లో గ్రూప్ సెక్స్ పార్టీలు... ఫ్రాన్స్లో కరోనా వ్యాప్తికి కొత్త కేంద్రాలు
- ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?
- కొత్త ‘బాబ్రీ’ మసీదు కట్టేది ఎక్కడ? ఎలా ఉంటుంది?
- డాక్టర్ తవ్వా వెంకటయ్య.. వ్యవసాయ కూలీ: తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ చేసినా ఉద్యోగం దొరక్క ఇబ్బందులు
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- జీడీపీ పతనం భయపెడుతున్నా.. ‘మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను కాపాడొచ్చు.. ఎలాగంటే...‘
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)