ఈ మామిడి పండ్లను ఈఎంఐలో కొనుక్కోవచ్చు
ఈ మామిడి పండ్లను ఈఎంఐలో కొనుక్కోవచ్చు
కారు, ఇళ్లు, ఏసీలే కాదు, ఇప్పుడు మామిడి పండ్లు కూడా ఈఎంఐలలో కొనొచ్చు.
పుణెలోని ఓ వ్యాపారి కొనుగోళ్లు తగ్గకుండా ఈ ఏర్పాటు చేశారు.
ఆయన దగ్గర డజను మామిడి పండ్లు రూ. 600 నుంచి రూ. 1300 వరకు ఉండడంతో కొనుగోలుదారులు సులభంగా కొనుక్కునేలా ఈఎంఐలో కొనుక్కునే ఏర్పాటు చేశారీయన.

ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
- సింగపూర్ చంగీ ఎయిర్పోర్ట్: ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ ఎయిర్పోర్టని ఎందుకు అంటున్నారు?
- 'హెల్త్ యాంగ్జైటీ' లక్షణాలు ఏమిటి? దీనికి చికిత్స ఎలా?
- ఆంధ్రప్రదేశ్లో మామిడి దిగుబడి ఎందుకు తగ్గుతోంది? ఉపాధిపై ఎందుకు దెబ్బ పడుతోంది?
- తెలంగాణ: సింగరేణి ప్రైవేటు పరం అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ నిరసనలు దేనికి?









