జీఐ ట్యాగింగ్ వచ్చాక కుంకుమ పువ్వు రైతులు ఏం లాభపడ్డారు?
జీఐ ట్యాగింగ్ వచ్చాక కుంకుమ పువ్వు రైతులు ఏం లాభపడ్డారు?
కశ్మీరీ కుంకుమ బహుశా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసు.
ఇరాన్ తర్వాత ఇది ఎక్కువగా పండేది కశ్మీర్లోనే.
ప్రభుత్వ సహకారంలో 2020లో కశ్మీరీ కుంకుమ పువ్వుకి జీఐ ట్యాగ్ లభించింది.
మరి ఈ ట్యాగ్తో రైతులకు మంచి ధర దొరుకుతోందా?
శ్రీనగర్ నుంచి బీబీసీ ప్రతినిధి మజీద్ జహాంగీర్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- కాంతారా: అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులోళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి’









