మహిళా ఎంపీలు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు
మహిళా ఎంపీలు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు
పార్లమెంట్లో ఓ చర్చ సమయంలో విపక్ష మహిళా ఎంపీలు పోడియం దగ్గరకు వచ్చి నినాదాలు చేశారు.
ఆపై అధికార పక్షానికి చెందిన మహిళా ఎంపీలూ అక్కడికి వచ్చారు.
ఇద్దరి మధ్యా వివాదం ముదరడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:
- థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?
- సెంగోల్: పార్లమెంట్ కొత్త భవనంలో మోదీ ఆవిష్కరించనున్న ఈ బంగారు రాజదండం చరిత్ర ఏమిటి?
- మహిళా రెజ్లర్లు: '#MeToo' నిరసనతో ఒలింపిక్ కలలు చెదిరిపోతాయా?
- శుభ్మన్ గిల్: సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీల తరువాత క్రికెట్ కింగ్ ఇతడేనా?
- ఐపీఎల్ 2023: ఫోర్ కొడితే రూ.50 వేలు, సిక్స్ కొడితే రూ.లక్ష.. హైదరాబాద్లో బెట్టింగ్ ఇలా జరుగుతోంది
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



