మోటార్లు లేకుండా గ్రావిటీతో నీరిచ్చే ప్రాజెక్ట్
మోటార్లు లేకుండా గ్రావిటీతో నీరిచ్చే ప్రాజెక్ట్
మోటార్ల అవసరం లేకుండా, కేవలం గ్రావిటీ ఆధారంగా 140 కిలోమీటర్లు దూరంలో ఉన్న లబ్ధిదారుల ఇంటికే తాగునీరు వెళ్లేలా రూపొందించిన ప్రాజెక్టు ఇది.
శ్రీకాకుళం జిల్లాలో రూ. 700 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ కూడా పూర్తయ్యింది.
అసలు ఈ ప్రాజెక్టు ఎవరి కోసం? దీని లక్ష్యాలేంటి? ఓ సారి చూద్దాం.

ఇవి కూడా చదవండి:
- గదర్ 2: సన్నీ దేవోల్ మూవీకి ఎందుకింత క్రేజ్? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది?
- తాడిపత్రి బిర్యానీ: దీని రుచి ఎందుకంత స్పెషల్?
- ఓసీడీ: పదేపదే చేతులు కడుక్కోవాలనే ఆలోచన చంపేస్తోందా? అయితే, వెంటనే ఇది చదవండి
- లూనా-25: చంద్రుడి మీద కూలిపోయిన రష్యా స్పేస్క్రాఫ్ట్
- ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకు బీఎడ్ చదివినవారు అనర్హులా... సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









