‘‘నాకు ఎవరెస్ట్ ఎక్కడం కన్నా ఛావుపడీయే కష్టమని అర్థమవుతోంది’’
‘‘నాకు ఎవరెస్ట్ ఎక్కడం కన్నా ఛావుపడీయే కష్టమని అర్థమవుతోంది’’
నెలసరి సమయంలో నేపాల్లో చాలా మంది ‘ఛావుపడీ’ ఆచారాన్ని పాటిస్తుంటారు. అంటే నెలసరి సమయంలో మహిళలు అపవిత్రంగా ఉంటారని ఇక్కడ భావిస్తారు, అందుకే ఆ రోజుల్లో వారు గుడారాల్లోనే ఉండాలని చెబుతారు.
దీనికి వ్యతిరేకంగా చాలా మంది మహిళలు పోరాడుతున్నారు. వీరిలో బజ్హంగ్ జిల్లాకు చెందిన సంగీత రోకాయా కూడా ఒకరు.
ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎవరెస్టు శిఖరంపై ‘‘ఛావుపడీ నిర్మూలన జెండా’’ ఎగురవేయాలని ఆమె భావించారు. విజయవంతంగా ఆమె ఆ పనిని పూర్తిచేశారు కూడా.

ఫొటో సోర్స్, SangeethaRokaya
ఇవి కూడా చదవండి:
- ‘నా కోరిక తీర్చకపోతే నీ భర్తను ఉరేసి చంపుతామని ఆంధ్రా పోలీసులు బెదిరించారు’ - చిత్తూరు పోలీసులపై తమిళనాడు మహిళల తీవ్ర ఆరోపణ
- అమెరికాలో యోగా ఎందుకంత పాపులర్ అయింది? అమెరికా ప్రెసిడెంట్లు, పాప్స్టార్లు కూడా యోగాకు ఎలా ఆకర్షితులయ్యారు?
- బఠానీ రుచి లేని కొత్త రకం బఠానీలు, సోయాకు ప్రత్యామ్నాయం దొరికినట్టేనా?
- అరటి పండు తింటే 5 లాభాలు
- క్రానియోఫారింగియోమా: ఈ జబ్బు వస్తే 23 ఏళ్ల వ్యక్తి కూడా 13 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తాడు, ఎందుకిలా జరుగుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









