మణిపుర్‌: ఇంటికి కులాల పేర్లతో బోర్డులు ఎందుకు పెట్టుకుంటున్నారు?

మణిపుర్‌: ఇంటికి కులాల పేర్లతో బోర్డులు ఎందుకు పెట్టుకుంటున్నారు?

మణిపూర్‌లో హింస చెలరేగి ఆ ప్రాంతం హింస గుప్పిట్లో చిక్కుకుంది. ప్రస్తుతం అక్కడ భయానకమైన నిశ్శబ్దం ఆవరించి ఉంది.

హింస చెలరేగినప్పుడు ఆందోళనకారులు చాలా ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఒక స్కూలుకు కూడా నిప్పుపెట్టారు.

ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే..ఇళ్ల బయట ప్రతి ఒక్కరూ తమ కులం పేరును కాగితాలపై రాసి అతికించి ఉన్నారు.

ఇలా ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది, మణిపుర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏంటి? ఈ వీడియో స్టోరీలో చూడండి.

మణిపూర్ లో హింస

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)