హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?
హన్మకొండ వెయ్యి స్తంభాల గుడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?
హన్మకొండలో ఉన్న వేయి స్తంభాల గుడి చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం, అలనాటి శిల్ప నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
రోజూ వేలమంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.
ఈ ఆలయంతోపాటు వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న కాకతీయుల కట్టడాలు కూడా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
ఈ ఆలయ ప్రత్యేకతలను ఈ వీడియో స్టోరీలో చూడండి.

ఇవి కూడా చదవండి:
- హౌరా రైల్వే స్టేషన్: 90 ఏళ్ల కిందట భారత్లో జరిగిన ఒక దారుణ బయో మర్డర్ కుట్రఅమెరికా: ఒకప్పుడు గూఢాచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్పై అభియోగాలు ఎందుకు మోపారు?
- ఓలా, ఉబర్: రైడ్ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్ను చైనా ఒప్పిస్తుందా? భారత్లో ఆందోళన ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









