తుర్కియే భూకంపం: సాయం చేయడానికి వెళ్లిన ఈ కుక్క కథేంటో తెలుసా?
తుర్కియే భూకంపం: సాయం చేయడానికి వెళ్లిన ఈ కుక్క కథేంటో తెలుసా?
తుర్కియే, సిరియాలలో ఇటీవల భారీ భూకంపం సంభవించింది..
ఈ విపత్తులో 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఒక్క తుర్కీయేలోనే 15లక్షల మంది ప్రజలు ఎటూ వెళ్లలేక భూకంప ప్రభావిత ప్రాంతాలలోనే తలదాచుకుంటున్నారని యునైటెడ్ నేషన్స్ డవలప్మెంట్ ప్రోగ్రాం -UNDP అంచనా వేస్తోంది.

భూకంప బాధిత తుర్కియేలో సహాయ చర్యల కోసం ఓ శునకం కూడా అక్కడికి వెళ్లింది. ఆ శునకం చేసిన సాయానికి అక్కడి వారు ముగ్ధులయ్యారు కూడా. ఇంతకీ ఆ శునకం ఎక్కడుంది? తుర్కియేలో ఏం చేసింది? దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి
- మేరీ ఎలిజబెత్: 24 ఏళ్లు సన్యాసినిగా జీవించాక ప్రేమలో పడిన సిస్టర్... ఆ తర్వాత ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగింది?
- రైల్వే స్టేషన్లో ట్రాన్స్జెండర్ టీ స్టాల్.. ‘‘గౌరవంగా బతకడం కోసమే ఈ పోరాటం’’ అంటున్న ట్రాన్స్జెండర్లు
- మాతృత్వం: ‘మా అమ్మ వయసు 50 ఏళ్లయితే మాత్రం.. రెండవ బిడ్డను కనడానికి ఎందుకు సిగ్గుపడాలి?’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









