You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రంజాన్ మాసంలో కిలో పండ్లను పది రూపాయలకే అమ్ముతున్న వ్యాపారి
పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అయితే ఓ వ్యక్తి పది రూపాయలకే కిలో పండ్లను అమ్మడం స్థానికుల్ని ఆశ్చర్యపరిచింది.
ఇంతకీ ఆయనెవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నాడు?
బీబీసీ ప్రతినిధి రియాజ్ సోహైల్, మహ్మద్ నబీల్ అందిస్తున్న కథనం
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)