సిరియా భూకంపం: సాయం ఆలస్యమైందంటూ ఐరాస మీద విమర్శలు
సిరియా భూకంపం: సాయం ఆలస్యమైందంటూ ఐరాస మీద విమర్శలు
వాయువ్య సిరియాని భూకంపం కుదిపేసి నెల రోజులైంది. అయితే అక్కడ ప్రజలకు అత్యవసర సాయం అందించడంలో ఐక్యరాజ్యసమితి జాప్యం చేసిందనే విమర్శలు పెరుగుతున్నాయి.
భూకంపం సంభవించిన వెంటనే తుర్కియేకి సహాయక బృందాలు చేరుకున్నాయి. కానీ, వాయువ్య సిరియాకు అలాంటి సాయం అందడానికి ఐదురోజులు పట్టింది.
తిరుగుబాటు శక్తుల స్వాధీనంలో ఉన్న ప్రాంతాన్ని ప్రపంచదేశాలు గుర్తించలేదు. సమితి విధానాలే బాధితులకు అత్యవసర సాయం అందకుండా అడ్డుకున్నాయని విమర్శకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- దర్శన్ సోలంకి: ఐఐటీ బాంబేలో దళిత విద్యార్థి ఆత్మహత్యపై మధ్యంతర నివేదికలో ఏముంది?
- ఖుష్బూ: ‘మా నాన్న లైంగికంగా వేధించాడని చెబితే... నేను ఆయన పరువు తీశానని విమర్శిస్తున్నారు’
- మహిళా సైంటిస్టులకు నెలకు రూ.55 వేలు ఇచ్చే పథకం గురించి తెలుసా?
- కైలాస: నిత్యానంద మాదిరిగా మీకంటూ సొంత ‘దేశం’ ఉండాలంటే ఏం చేయాలి?
- నరేంద్రమోదీ-అమిత్ షా: అమృతపాల్ సింగ్ రెచ్చిపోవడం వల్ల బీజేపీకి రాజకీయంగా లాభమా, నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









