కాళీమాతకు నూడుల్స్ నైవేద్యం.. ఎక్కడో తెలుసా?
కాళీమాతకు నూడుల్స్ నైవేద్యం.. ఎక్కడో తెలుసా?
కోల్కతాలో చైనీయులే నిర్మించి, నేటికీ పూజలు చేస్తున్న కాళీ మాత మందిరం.
ఇక్కడ నూడుల్స్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇక్కడి చైనీయులు తమను చైనీస్ హిందువులుగా ఎందుకు చెప్పుకుంటారు ?
పూర్తి వివరాలు ఈ వీడియో కథనంలో..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









