సౌదీలో ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడానికి ఉరిశిక్షలు అమలు చేస్తున్నారా?
సౌదీలో ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడానికి ఉరిశిక్షలు అమలు చేస్తున్నారా?
సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఉరిశిక్షలు రెట్టింపు అయ్యాయి.
ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు మరణశిక్షను ఆయుధంగా ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు దేశంలో ఇప్పుడు చాలా చోట్ల వినిపిస్తున్నాయి.
మరణశిక్షల అమలును సౌదీ అరేబియా చాలా రహస్యంగా ఉంచుతుంది. అందుకే, అక్కడ ప్రజల అరెస్టులు, వారి మరణశిక్షలు అన్నీ రహస్యంగానే జరిగిపోతాయి.
బీబీసీ స్పెషల్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది
- అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
- నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి... నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
- దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
- పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250... ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



