అనన్య రెడ్డి: సివిల్స్లో 3వ ర్యాంకు ఎలా సాధించానంటే..
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించిన దోనూరి అనన్య రెడ్డి, తెలుగు మీడియంలో చదివి మంచి ర్యాంకు సాధించిన ఉదయ్ కృష్ణా రెడ్డి బీబీసీతో తమ సివిల్స్ ప్రయాణాన్ని పంచుకున్నారు.
స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాంబినేషన్తోనే సివిల్స్ 3వ ర్యాంక్ సాధించగలిగానని అనన్యరెడ్డి తన ప్రిపరేషన్ గురించి చెప్పారు.
మొదటి ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించడానికి ఆమె ఏం చేశారు? పై వీడియోలో చూడండి.

కానిస్టేబుల్ నుంచి సివిల్స్ ర్యాంకర్గా
తనకు జరిగిన ఒక అవమానమే, కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ ప్రిపరేషన్ వైపు వెళ్లేలా చేశాయని చెప్పారు ప్రకాశం జిల్లాకు చెందిన ఎం.ఉదయ్ కృష్ణా రెడ్డి.
తెలుగు మీడియంలో చదివినా సివిల్స్ 780వ ర్యాంక్ ఎలా సాధించారో ఆయన బీబీసీకి వివరించారు.
తన ప్రయాణం గురించి ఆయన ఏం చెప్పారో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









