అమ్మఒడి: పిల్లలను బడికి పంపి, ప్రభుత్వం నుంచి ఏటా రూ.15 వేలు పొందడం ఎలా?
అమ్మఒడి: పిల్లలను బడికి పంపి, ప్రభుత్వం నుంచి ఏటా రూ.15 వేలు పొందడం ఎలా?
ఇంట్లో బడి ఈడుకొచ్చిన బిడ్డ ఉంటే, ఆ బిడ్డను దగ్గర్లోని బడిలో చేర్చితే చాలు, ఆ బిడ్డ తల్లికి బ్యాంకు ఖాతాలో ఏటా 15వేల రూపాయల డబ్బు జమ చేసే పథకం ఆంధ్రప్రదేశ్లో అమలవుతోందని మీకు తెలుసా?
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మందికిపైగా పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పథకం అమలుకు ప్రభుత్వం రూ.6,455 కోట్లు కేటాయించి విద్యార్థుల తల్లుల ఖాతాలో సొమ్ము జత చేస్తోంది.
అసలు అమ్మ ఒడి పథకం అంటే ఏమిటి? లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? తదితర వివరాలను పూర్తీగా తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ: ప్రధాని హిందుత్వ ఇమేజ్.. ఇస్లామిక్ దేశాలతో సంబంధాలకు అవరోధం కాలేదు.. ఎందుకు?
- గుంటూరులో ‘చంద్రన్న కానుకల’ పంపిణీ వెనుక లక్ష్యం ఏమిటి? తొక్కిసలాటకు బాధ్యులెవరు?
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది?
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









