బంకర్లలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, కాపాడమంటూ వేడుకోలు
యుక్రెయిన్లోని ఖార్కియెవ్ నగరంలో భారతీయ విద్యార్థులు ఓ బంకర్లో దాక్కున్నారు.
ఈ ప్రాంతంలో పెద్దఎత్తున బాంబు దాడులు జరుగుతున్నాయి. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి.
వారి వద్ద ఆహారం, నీరు కూడా అయిపోతోంది. తమను కాపాడాలంటూ ఈ విద్యార్థులు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మరోవైపు భారత ప్రభుత్వం ఇప్పటికే పలువురు విద్యార్థులను స్వదేశానికి తీసుకురాగలిగింది.
మిగతా విద్యార్థుల తరలింపు కోసం కేంద్ర మంత్రులను యుక్రెయిన్ పొరుగు రాష్ట్రాలకు పంపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘యుక్రెయిన్కు చిక్కిన నా కొడుకును విడిపించమని ఎవరిని అడగాలి’ - రష్యా సైనికుడి తల్లి
- పుతిన్ న్యూక్లియర్ బటన్ నొక్కుతారా
- యుక్రెయిన్లో ‘నాజీ పాలన’ అంతం, నిస్సైనికీకరణే లక్ష్యమని పుతిన్ ఎందుకన్నారు
- యుక్రెయిన్ కన్నీటి చిత్రాలు: బాంబుల వర్షం, దారిపొడవునా యుద్ధ ట్యాంకులు, మృత్యువును తప్పించుకుంటూ పయనం
- రష్యా యుద్ధం యుక్రెయిన్తో ఆగుతుందా? తర్వాత జరిగేది ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)


