టర్కీ: పట్టాలపైకి దూసుకొచ్చిన కారు
టర్కీలోని ఇస్తాంబుల్లో ట్రామ్ పట్టాలపై ఒక్కసారిగా కారు ప్రత్యక్షమైంది. మెరుపు వేగంతో దూసుకెళ్లిన కారును చూసి ప్రయాణికులు షాక్కు గురయ్యారు.
ప్రధాన రహదారిపై వెళ్తున్న కారు డ్రైవరు పొరపాటున ట్రామ్ మార్గంలోకి వచ్చేశారు.
వెంటనే సిబ్బంది ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నరు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ ట్రామ్ పట్టాలు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయి.
ఇవి కూడా చదవండి:
- అమెరికా, రష్యా, భారత్లకు చంద్రుడిపై ఎందుకంత ఆసక్తి
- కేసీఆర్ను ఫాంహౌస్ నుంచి లాక్కొచ్చి జైల్లో పడేస్తాం
- అపార్ట్మెంట్లో 9 మంది చిన్నారులు సహా 19 మంది మృతి
- ‘‘నరక ద్వారం’ పూర్తిగా మూసివేద్దాం.. మార్గం వెతకండి’’
- తెలంగాణ: జీఓ 317 ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- ఒమిక్రాన్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజులో కేసులు రెట్టింపు, మూడో వేవ్ మొదలైందా
- ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వివాదం: రాంగోపాల్ వర్మ వర్సెస్ పేర్ని నాని.. ఎవరి లాజిక్ ఏంటి?
- ఆన్లైన్ ప్రేమతో ఎడారి పాలైన పాకిస్తాన్ యువకుడు.. ప్రేయసిని కలిసేందుకు సరిహద్దు దాటి భారత్లోకి చొరబాటు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
