అమెరికా అమాయకులను చంపేసిందా? అఫ్గాన్లో జరిపిన చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?
ఆగస్టు 29న కాబుల్ ఎయిర్పోర్ట్కు ఉత్తర దిశగా అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది సభ్యులు మరణించారు. ఐసిస్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్లు అమెరికా ప్రకటించింది. కానీ, సమాధానం దొరకని అనేక ప్రశ్నలను మిగిల్చింది.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి? కిన్నెర చరిత్ర ఏంటి?
- అమెరికా అమాయకులను చంపేసిందా? కాబుల్ చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
- యూఎస్ ఓపెన్: చరిత్ర సృష్టించిన 18ఏళ్ల ఎమ్మా రదుకాను
- మొహమ్మద్ అట్టా: విమానాన్ని ఎలా హైజాక్ చేశారు? వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడికి ముందు ఏం జరిగింది?
- ఈ దేశంలో సంవత్సరానికి 13 నెలలు, వీరి క్యాలెండర్ ఏడేళ్లు వెనక్కి ఎందుకుంది?
- INDvsENG: 21 మంది ఆటగాళ్లతో ఇంగ్లండ్ వెళ్లిన భారత్ 11 మందిని మైదానంలోకి దించలేకపోవడానికి కారణం ఏంటి?
- ఖడ్గమృగాన్ని తలక్రిందులుగా వేలాడదీసిన ప్రయోగానికి ‘నోబెల్ బహుమతి’ ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)