ఈ బాలుడు బతకాలంటే రూ.17.5 కోట్ల ఇంజెక్షన్ వేయాలి, ఏంటీ వ్యాధి?
దిల్లీకి చెందిన అమిత్, గరిమాల వివాహం జరిగి నాలుగేళ్లు అయింది. వారికి ఏడాది వయసు కుమారుడు ఉన్నాడు.
ఈ బాలుడు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్-1 వ్యాధితో బాధపడుతున్నారు.
దీని నుంచి బాలుడు కోలుకోవాలంటే రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్తో యుద్ధంలో రష్యా వ్యూహాలు మారుస్తోందా... బెలూన్లతో యుక్రెయిన్ సైన్యాన్ని తికమకపెడుతోందా
- ఒహాయో కెమికల్ గూడ్స్ యాక్సిడెంట్: ఇది మరో చెర్నోబిల్ అని స్థానికులు ఎందుకు అంటున్నారు
- చేతన్ శర్మ: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా... అందుకు కారణమైన వీడియోలో ఏముంది
- నీల్ మోహన్: ఈ యూట్యూబ్ కొత్త సీఈఓ ఎవరు
- ధీరేంద్ర బ్రహ్మచారి: ఈ యోగా గురువు ఇందిరా గాంధీ మంత్రుల్ని కూడా మార్చే స్థాయికి ఎలా ఎదిగారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)


