‘పంజాబ్లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తానన్న కేసీఆర్ తెలంగాణ రైతులకు ఎందుకివ్వరు’
తెలంగాణలో గత ఏడేళ్లలో 7 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
వీరిలో 1500 మంది కుటుంబాలకు మాత్రమే ఇంతవరకు పరిహారం అందింది.
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు జీవో నెంబర్ 194 ప్రకారం.. రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలి.
కానీ ఇప్పటివరకూ 1500 మందికి మాత్రమే ఆ సహాయం అందింది.
మరి మిగిలిన రైతు కుటుంబాల వ్యధలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.
ఇవి కూడా చదవండి:
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- పన్ను ఎగ్గొట్టిన లైవ్ స్ట్రీమర్కు రూ.1600 కోట్ల జరిమానా
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)