ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మినీ టిబెట్
తూర్పుకనుమల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఆ ప్రదేశం సంప్రదాయ గిరిజన తెగలకు ఆవాసం.
కానీ.. అక్కడ అడుగడుగునా పూర్తిగా భిన్నమైన ముఖాలు కనిపిస్తాయి. ఆ ప్రాంతానికి చెందని భాష వినిపిస్తుంది.
ఇంటి బయట ఉన్ని దుస్తులు అల్లుతున్న మహిళలు.. మొక్కజొన్న పొలాల వద్ద పురుషులు.. ఫుట్బాల్ ఆడుకుంటూ పిల్లలు కనిపిస్తుంటారు.
తూర్పు కనుమల్లోని గిరిజన గ్రామాల్లోకి ఫుట్బాల్ ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోవద్దు.. ఈ కొత్త భాష, ముఖాలు ఏమిటా అని మెదడుకు పని చెప్పొద్దు.
వారంతా టిబెట్ ప్రజలు.. శరణార్థులుగా వచ్చి ఇక్కడ స్థిరపడినవారు.
ఇవి కూడా చదవండి:
- టీ-20 వరల్డ్ కప్: ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్లెవరు.. వారిపై ఉన్న అంచనాలేంటి?
- తైవాన్పై చైనా దాడి చేస్తే అమెరికా ఏం చేస్తుందో చెప్పిన జో బైడెన్
- 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?
- కరోనావైరస్ ఆ తెగలో ఆఖరి పురుషుడిని కూడా బలి తీసుకుంది...
- కోవిడ్ భయం ఉన్నా వన్యప్రాణులను తినేస్తున్నారు
- కేరళ, ఉత్తరాఖండ్ వరదలు: అక్టోబరులో ఈ భారీ వర్షాలకు కారణం ఏమిటి?
- క్లౌడ్ సీడింగ్: కృత్రిమ వాతావరణ మార్పులకు పూనుకుంటున్న చైనా.. ఆందోళన వ్యక్తం చేస్తున్న పొరుగు దేశాలు
- 'డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం పాముల వృద్ధికి కారణమైంది'
- విశాఖ, కాకినాడ, అంతర్వేది మునిగిపోతాయా, సముద్రం ముందుకొస్తే జలసమాధి తప్పదా?
- అమెజాన్ 'బంగారు నదుల' గుట్టు బయటపెట్టిన నాసా ఫొటోలు
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- నాలుగు కాళ్ల తిమింగలం: ఇది నేలపై నడవగలదు.. నీటిలో ఈదగలదు
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)