చంద్రుడిపైకి మహిళ.. అక్కడే శాశ్వత నివాసానికి ప్లాన్
1969లో తొలిసారిగా చంద్రుడిపైకి మానవుడిని పంపిన నాసా... సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఆ చరిత్రను తిరగరాయబోతోంది. ఆర్టిమిస్ అనే కొత్త ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపైకి మహిళను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్టుతోనే చంద్రుడిపై శాశ్వత నివాసానికి ప్రణాళికలు వేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- సుశాంత్ సింగ్ కేసులో దోషి ఎవరో టీవీ చానల్స్, సోషల్ మీడియా గుంపులే నిర్ణయిస్తాయా? : బ్లాగ్
- తుని తాండవ నది రైల్వే బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోందా? - FactCheck
- కరోనావైరస్ ఇంతలా పెరగడానికి ఎవరు కారణం.. గబ్బిలాలా? మనుషులా?
- కరోనావైరస్ వ్యాక్సీన్: వందేళ్ల నాటి ఈ టీకా మందు కోవిడ్-19 నుంచి కాపాడుతుందా?
- కరోనావైరస్: కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లపై '28 రోజుల వరకూ బతుకుతుంది'
- దళితులపై దాడులు: ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు? లోపం చట్టాలదా? వ్యక్తులదా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ పేరుతో శరీరాల్లో చిప్స్ అమర్చడానికి కుట్ర చేస్తున్నారా
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)