ఉప్పొంగుతున్న గోదావరి నది.. 2006 తర్వాత ఇంత భారీ వరద ఇదే మొదటిసారి
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఈ దశాబ్దకాలంలోనే అత్యధికంగా నీటి మట్టం నమోదయ్యే దిశలో సాగుతోంది.
2006 తర్వాత ఇవే పెద్ద వరదలుగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎగువన ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం నుంచి కోనసీమ గ్రామాల వరకూ వరద భయం వెంటాడుతోంది. ఇప్పటికే వందల గ్రామాల్లో గోదావరి నీరు చేరింది.
పోలవరం ముంపు గ్రామాల్లో పరిస్థితి దయనీంగా మారింది. ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజన్సీ వాసులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో వరదల్లో చిక్కుకున్న వారికి తగిన సహాయం అందించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- గోదావరికి ఈ దశాబ్దంలో ఇదే భారీ వరద.. ‘సహాయ శిబిరానికి వెళదామంటే కరోనా.. ఊళ్లో ఉందామంటే వరద’
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- కొత్త పన్ను విధానంతో వేతన జీవులకు లాభమేనా
- లాక్డౌన్లో భారత పురుషులు ఇంట్లో ఒళ్లు వంచి పనిచేశారా?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్లో ఎలా కలిసింది?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)