రిపబ్లిక్ డే: రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు, ఎందుకు సవరించారో మీకు తెలుసా?
భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. నేటికి రాజ్యాంగం వయసు 68. ఇప్పటివరకూ రాజ్యాంగంలో ఎన్నో సవరణలు చేశారు..
కానీ ఎన్ని చేశారో తెలుసా?
అవి ఎందుకు చేశారో తెలుసుకుంటారా?
అసలు.. మొదటి సవరణ ఎవరు చేశారు? చివరి సవరణ ఏది? అందులో జీఎస్టీ ఎన్నో సవరణ?
ఇవన్నీ తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి..
ఇవి కూడా చదవండి
- రిపబ్లిక్ డే పరేడ్కు పది దేశాల అధినేతలు.. ఎవరు వాళ్లు?
- తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
- రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ పదాన్ని తొలగించడం సాధ్యమేనా?
- ‘రాజు ఎప్పుడూ తప్పు చేయడని రాజ్యాంగం చెబుతుంది. మరి తప్పు చేస్తే ఏం చేయాలి?’
- 'రక్షణ బడ్జెట్లో రెండు శాతం శానిటరీ ప్యాడ్లకు ఖర్చు పెట్టాలి'
- ఇది అంబేడ్కర్ చదువుకున్న పాఠశాల
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





