ఇజ్రాయెలీలు – పాలస్తీనా వాసుల మధ్య పెరుగుతున్న హింస
ఇజ్రాయెలీలు – పాలస్తీనా వాసుల మధ్య పెరుగుతున్న హింస
అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ జెరూసలెంలో పర్యటించారు.
ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించడమే ఆయన పర్యటన అజెండా.
నాలుగు రోజుల క్రితం వెస్ట్బ్యాంక్ మీద ఇజ్రాయెలీ దళాలు జరిపిన దాడిలో 9 మంది పాలస్తీనియులు చనిపోయారు.
ఆ తర్వాత రోజే ఆక్రమిత తూర్పు జెరూసలేమ్లోని ఓ ప్రార్ధనా మందిరం బయట ఏడుగురు జ్యూయిష్ సెటిలర్లను చంపేశారు.
యూదు సెటిలర్లపై దాడి చేసిన వ్యక్తి కుటుంబాన్ని ఖాళీ చేయించేందుకు ఇజ్రాయెలీ దళాలు ఆక్రమిత తూర్పు జెరూసలేమ్లోకి ప్రవేశించాయి.
మిడిల్ ఈస్ట్ నుంచి బీబీసీ ప్రతినిధి యోలాండే నెల్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- ముస్లిం ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అబ్దుల్ రజాక్
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'
- ఫిన్లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
- జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి
- థైరాయిడ్ సమస్య: మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



