హజ్ యాత్ర: మండిపోతున్న ధరలతో రెట్టింపైన ఖర్చులు
హజ్ యాత్ర: మండిపోతున్న ధరలతో రెట్టింపైన ఖర్చులు
ముస్లింలకు పవిత్రమైన హజ్ యాత్ర కోసం..ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో... యాత్రికులు మక్కా చేరుకుంటారని అంచనా వేస్తున్నారు.
160 దేశాల నుంచి 20 లక్షల మందికి పైగా యాత్రికులు ఈసారి హజ్ యాత్ర పూర్తి చేసుకుంటారని అంచనా.
తమ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర పూర్తి చేయాలని ముస్లింలు భావిస్తారు. కానీ మండిపోతున్న ధరలతో అది చాలా మందికి తీరని కలగానే మిగిలిపోతోంది. బీబీసీ ప్రతినిధి సాలీ నబీల్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- రష్యా ఊపిరి కాసేపు ఆగిపోయేలా చేసిన వాగ్నర్ 'ప్రైవేట్ ఆర్మీ' చీఫ్ ఎందుకు వెనక్కి తగ్గారు... 24 గంటల పాటు అసలేం జరిగింది?
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



