కుర్దిస్తాన్‌: గృహహింసను భరించలేక ఆత్మాహుతికి పాల్పడుతున్న మహిళలు - బీబీసీ పరిశోధన

వీడియో క్యాప్షన్, ఇరాక్‌లోని ఓ ఆసుపత్రి నిండా కాలిన గాయాలతో ఉన్న మహిళలు...
    • రచయిత, కెరైన్ టోర్బే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇరాక్‌లో మహిళలపై గృహహింస రోజురోజుకూ పెరుగుతోంది.

ఐక్య రాజ్యసమితి లెక్కల ప్రకారం 2020-2021 మధ్య మహిళల మీద హింస దాదాపు 125శాతం పెరిగింది.

కుర్దిస్తాన్‌లో గృహహింసను భరించలేక అనేక మంది మహిళలు ఆత్మాహుతికి పాల్పడుతున్నారు.

వీరిలో కొందరు ప్రాణాలతో బయటపడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మీడియాకు అరుదుగా ప్రవేశం లభించే ఈ ఆసుపత్రిని బీబీసీ ప్రతినిధి బృందం సందర్శించింది.

కుర్దిస్తాన్ మహిళలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)