హోటళ్లలో మిగిలే ఆహారంతో పేదల కడుపు నింపుతున్నారు
ఒకవైపు ఆకలికేకలు, మరోవైపు ఆహార వృథా.
ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలోని ఈ షెఫ్లు హోటళ్లు, మార్కెట్లలో మిగిలిపోయే కూరగాయలను సేకరించి ఆహారాన్ని సిద్ధం చేసి ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపుతున్నారు.
కొందరు షెఫ్లు ఒక బృందంగా ఏర్పడి ఇదంతా చేస్తున్నారు.
ఆహారం ఎక్కడెక్కడ వృథా అవుతుందో గుర్తించి దాన్ని అవసరమైన వారికి అందించేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
దీంతో వృథా కావాల్సిన ఆహారంలో చాలావరకు అవసరమైనవారికి చేరుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల రాజకీయాలను కులాలు ఎలా మలుపులు తిప్పాయి: అభిప్రాయం
- ఆ ఇంటి బేస్మెంట్లో హిట్లర్ మందిరం
- లతా మంగేష్కర్ భౌతికకాయం దగ్గర షారుఖ్ ఖాన్ ప్రార్థనపై వివాదం, అసలేం జరిగిందంటే..
- అసదుద్దీన్ ఒవైసీ: ‘యూపీ నుంచి దిల్లీ వెళ్తుంటే నా కారుపై కాల్పులు జరిపారు’
- బలూచిస్తాన్లో సాయుధ మిలిటెంట్ల దాడి, ఏడుగురు పాకిస్తానీ సైనికులు మృతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)


