9/11 దాడులు జరిగిన తర్వాత న్యూస్ వెబ్ సైట్లు క్రాష్ అయ్యాయి ఎందుకంటే...
సరిగ్గా ఇరవయ్యేళ్ల కిందట ఆ ఉదయాన నాలుగు విమానాలు హైజాక్ అయ్యాయి. అవి అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తికి చిహ్నాలైన రెండు భారీ భవనాల్లోకి దూసుకెళ్లాయి.
2,996 మంది మరణానికి కారణమైన 9/11 దాడులు అమెరికా చరిత్రలోనే అతి పెద్ద దాడులు. దాని పర్యవసానాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.
ఈ దాడుల తరువాతే అమెరికా 'ఉగ్రవాదంపై యుద్ధం' ప్రారంభించి ఇరాక్, అఫ్గానిస్తాన్లో దాడులు చేసింది.
సెప్టెంబరు 11 ఉదయం 149 నిమిషాల పాటు సాగిన ఆ బీభత్సం తరువాత అనేక వెబ్సైట్లు క్రాష్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)