ఇక్కడ ప్రజలు భూ గర్భంలో పట్టణం కట్టుకుని నివసిస్తున్నారు.. ఎందుకు?
ఇక్కడ ప్రజలు భూ గర్భంలో నివసిస్తున్నారు. భూమి లోపల ఏకంగా ఒక పట్టణమే నిర్మించారు.
బయట అణు యుద్ధం జరుగుతున్నా సరే, తాము ప్రశాంతంగా నిద్రపోతామని ఈ పట్టణ వాసులు అంటున్నారు.
ఈ భూగర్భ గృహాల్లో నాలుగు పడక గదుల ఇళ్లు, షవర్ సదుపాయాలూ ఉన్నాయి.
ఈ భూగర్భ గృహాల్లోకి ఒక్కసారి వెళ్లి చూస్తే ఇక అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుందని చాలా మంది చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)