బీబీసీ పరిశోధన: లిబియాలో సైనిక అకాడెమీపై దాడికీ.. చైనా క్షిపణికీ లింకేంటి?
ఈ ఏడాది జనవరిలో లిబియా రాజధాని ట్రిపోలీ నగరంలోని సైనిక అకాడెమీలో క్యాడెట్ల బృందం మధ్యలో పేలుడు జరిగింది. అందులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి చేసింది ఎవరు? దేని సాయంతో దాడి చేశారు? అన్న అంశాలపై బీబీసీ పరిశోధన జరిపింది.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ సర్వే: పేద దేశాలు, పేద ప్రజలను తీవ్రంగా దెబ్బకొట్టిన కరోనా సంక్షోభం
- ఇజ్రాయెల్తో బహ్రెయిన్ శాంతి ఒప్పందం - BBC Newsreel
- కమలాదేవి చటోపాధ్యాయ: ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి భారతీయ మహిళ
- కరోనా వ్యాక్సీన్: క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోవడం దేనికి సంకేతం? ఈ వ్యాక్సీన్ సురక్షితమేనా?
- బీబీసీ పరిశోధన: మియన్మార్ సైన్యంపై మరోసారి ఆరోపణలు
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే..
- నిషేధాన్ని ఉల్లంఘించి చైనాకు విమానాలు నడిపిన ఒక ఎయిర్లైన్స్.. బీబీసీ పరిశోధన
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్ను తలపించే స్టోరీ
- బీబీసీ రహస్య పరిశోధన: మతం పేరుతో బాలికల లైంగిక దోపిడీ...మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’
- ఈ పుర్రె మన చరిత్రను తిరగరాస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)