'పాకిస్తాన్లో భగత్ సింగ్ను ఉరితీసిన చోటుకు ఆయన పేరే పెట్టాలి'
భగత్ సింగ్ ను ఉరి తీసిన ప్రదేశానికి... ఆయన పేరు పెట్టాలన్న పోరాటం నేటికీ కొనసాగుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికీ ఈ విషయంపై ఎందుకు సానుకూలంగా స్పందించడం లేదు.
1931 మార్చి 23 ఉదయం ఏడుగంటల 30 నిముషాలకు లాహోర్ జైల్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్ దేవ్లను ఉరితీశారు. అప్పటి నుంచి గత 9 దశాబ్దాలుగా అక్కడ నేటికీ భగత్ సింగ్ స్ఫూర్తితో పాటు, వివాదం కూడా కొనసాగుతూనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఏడుగురు ఫ్రెండ్స్ చనిపోయారు.. నేను చనిపోయినా బాగుండేది’
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- 'నా భర్త నన్ను కొడుతుంటే అందరూ ఇది
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- పాకిస్తాన్ కొత్త మ్యాప్ గురించి చైనా ఎందుకు నోరు మెదపలేదు
- భారత్-చైనా సరిహద్దుల్లో భారీ రవాణా సదుపాయాలు ఎందుకు నిర్మిస్తున్నారు?
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)