పది వేల మందితోనే హజ్ యాత్ర
జీవితకాలంలో ఒక్కసారైనా మక్కా మసీదును చూడాలని ముస్లింలు భావిస్తారు.
సౌదీ అరేబియాలోని మక్కా మసీదును దర్శించుకునే పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. ఏటా ఈ యాత్రలో 20 లక్షల మంది పాల్గొంటారు.
కానీ ఐదురోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఈసారి కేవలం పది వేల మంది సౌదీ అరేబియన్లు మాత్రమే పాల్గొనగలుగుతారు.
అలాగే ప్రార్థనా సమయాల్లో సోషల్ డిస్టెన్సింగ్ కూడా పాటించాల్సిందే. ఈ యాత్రలో సాతాన్ను జయించడానికి చిహ్నంగా ఓ గోడపై రాళ్లతో కొట్టే ప్రధాన ఘట్టంలో కూడా మార్పులు జరగనున్నాయి. ఈ గోడపై విసిరేందుకు డిస్ఇన్ఫెక్టెడ్ రాళ్లను ఇవ్వడమే కాకుండా ఒకేసారి యాభై మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. వీటన్నింటితో పాటు ప్రతీ ద్వారం దగ్గర టెంపరేచర్ చెక్ కూడా తప్పనిసరి చేశారు.
ఇవి కూడా చదవండి:
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్ల సీక్రెట్ డీల్: భారత్కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)