స్రెబ్రెనిత్సా నరమేధానికి పాతికేళ్లు: 8,000 మంది ముస్లింలను చంపేసిన సెర్బ్ దళాలు
స్రెబ్రెనిత్సా నరమేధానికి పాతికేళ్లు నిండాయి. బోస్నియాలోని వేలమంది ముస్లింలను నాడు సెర్బ్ దళాలు ఊచకోత కోశాయి.
యూరప్లో నాజీల తరువాత యూరప్లో మరో భయంకరమైన నరమేధానికి పాల్పడింది బోస్నియా సెర్బ్ సైన్యం.
పాతికేళ్ల కిందట సుమారు ఎనిమిది వేల మంది ముస్లిం పురుషులను, మగపిల్లలను కొద్ది రోజుల వ్యవధిలోనే చంపేసి వారి శవాల్ని సామూహికంగా పాతిపెట్టింది.
నాడు ప్రాణాలు పోగొట్టుకున్న వారికి ప్రతి ఏటా నివాళులు అర్పిస్తూ వస్తున్నారు.
గతంలో బోస్నియా యుద్ధాన్ని కవర్ చేసిన బీబీసీ ప్రతినిధి అలెన్ లిటిల్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- బ్లాక్ డ్రాగన్: ఈ చేప కళ్లముందే ఉన్నా కనిపించకుండా పోగలదు.. ఎలా సాధ్యం?
- కరోనావైరస్: హైదరాబాద్లో ఇళ్లల్లో ఆక్సిజన్ సిలిండర్లు... మార్కెట్లో పెరిగిన డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)