You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గ్రన్విక్ వేతనాల వివాదం: 1970ల్లో బ్రిటన్ను కుదిపేసిన భారత సంతతి మహిళల పోరాటం
1970లలో బ్రిటన్ను కుదిపేసిన గ్రన్విక్ నిరసనలకు ఇద్దరు భారత సంతతి మహిళలు నేతృత్వం వహించారు.
గ్రన్విక్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పని చేసే జయాబెన్ దేశాయ్, లక్ష్మీ పటేల్లు మెరుగైన వేతనాల కోసం ఉద్యమించారు. ఆ క్రమంలో గ్రన్విక్ నిరసనల ప్రేరణతో దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. తమ పోరాటంతో వాళ్లు 25 పౌండ్ల వేతనాన్ని 65 పౌండ్లకు పెంచుకోగలిగారు.
ఆ పోరాట దృశ్యాలు, ఆనాటి పోరాటం గురించి జయాబెన్, లక్ష్మీ పటేల్లు ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- ఫ్రాన్స్ చమురు ధరలు: లీటర్ డీజిల్ రూ.120 – వాహనాలకు నిప్పుపెట్టిన జనం
- అడుక్కోవడానికి సిగ్గు అనిపించింది, అందుకే నా ‘కాళ్లపై’ నేను నిలబడ్డా
- అయోధ్యలో ఉద్ధవ్ థాకరే: 'రామ మందిరం కట్టకపోతే, ప్రభుత్వం కూడా ఉండదు'
- రూ.50 వేలిస్తే వర్షాలు కురిపిస్తానన్న వ్యక్తి.. ఆయన సేవలు ఉపయోగించుకోవాలంటూ విజయనగరం కలెక్టర్ సిఫారసు
- సెంటినలీస్ ఎవరు? వారి వద్దకు వెళితే బాణాలు వేసి ఎందుకు చంపేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)