కేవలం 15 నెలల్లో 46 సింహం పిల్లలు పుట్టాయోచ్!
జునాగఢ్ జూలో కేవలం 15 నెలల్లో 46 సింహం పిల్లలు పుట్టాయి.
ఆసియా సింహాల సంతానోత్పత్తికి భారతదేశంలో ఒకే ఒక కేంద్రం ఉంది. అది సక్కర్బాగ్లోనే ఉంది. 2020, 2021లో సింహాల సంఖ్యను పెంచడంలో ఈ కేంద్రం అపూర్వ విజయం సాధించింది.
ప్రతి రోజూ బోనును శుభ్రం చేస్తుంటాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తాం. తల్లులు, పిల్లలకు సమతులాహారం అందిస్తాం. మా పశు వైద్యులు వాటి ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉంటారు. తల్లి, పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వాటికి చికిత్స అందిస్తాం అని సక్కర్బాగ్ జూ రేంజ్ ఆఫీసర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- INDvsENG: 21 మంది ఆటగాళ్లతో ఇంగ్లండ్ వెళ్లిన భారత్ 11 మందిని మైదానంలోకి దించలేకపోవడానికి కారణం ఏంటి?
- గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామాకు కారణమేంటి? మోదీ, షా ప్లాన్ ఏంటి?
- సెప్టెంబర్ 11 దాడులు: అమెరికాలో ఆ రోజు ఏం జరిగింది?
- ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు ఎలా జరిగాయి, "ఐ డిడింట్ లైక్ ఫిరోజ్" అని ఇందిర ఎందుకన్నారు?
- అఫ్గానిస్తాన్: పంజ్షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- రిటైర్మెంట్ కోసం రూ.కోటి సరిపోతాయా.. భవిష్యత్తులో నిజంగా ఎంత డబ్బు అవసరం?
- హైదరాబాద్ మెట్రోను అమ్మేస్తారా, నష్టాలకు కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)