విశాఖపట్నం: రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కట్టిన బంకర్లు ఇవి..
విశాఖపట్నంలో నాటి యుద్ధ వాతావరణానికి ఈ బంకర్లే గుర్తులు. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. భారత్ను బ్రిటిష్ వాళ్లు పాలిస్తున్న ఆ రోజుల్లో- విశాఖ హార్బర్పై యుద్ధనౌకలు, యుద్ధవిమానాలతో జపాన్ దాడులకు యత్నించింది. దాడులను ఊహించిన బ్రిటిష్ సైన్యం, తీరం వెంబడి కొన్ని రాతి బంకర్లను నిర్మించింది. ఈ రాతి బంకర్లను 'పిల్ బాక్సులు' అని కూడా అంటారు.
రిపోర్టింగ్: లక్కోజు శ్రీనివాస్
కెమెరా: లోకేష్ కుమార్ మట్టా
ఎడిటింగ్: స్వామి
ఇవి కూడా చదవండి:
- హాజీ మస్తాన్, వరదరాజన్ నుంచి కరీమ్ లాలా దాకా... ముంబయిలో ఒకప్పుడు డాన్లు ఎలా రాజ్యమేలారు?
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'తాలిబాన్లు కూడా సాధారణ ప్రజలే, కాబుల్ ఇప్పుడు సురక్షిత నగరంగా మారింది' - రష్యా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)