‘‘నీరజ్ చోప్రా, మీరో బాహుబలి, మేమంతా మీ సైన్యం!’’
టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో భారత్కు స్వర్ణ పతకం సాధించి పెట్టిన నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో భారత్కు పతకాలు సాధిస్తారని మొదట్నుంచీ ఆశించిన అతి కొద్దిమంది యువ క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా ఒకరు.
గత కొన్నేళ్లుగా జావెలిన్ త్రోలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ నీరజ్ చోప్రా అందరికీ ఆకట్టుకుంటూ వచ్చారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీ-3లో 88.07 మీటర్లకు జావెలిన్ త్రో విసిరి నీరజ్ తన సొంత జాతీయ రికార్డును తానే అధిగమించారు.
అంజూ బాబీ జార్జ్ తరువాత ప్రపంచ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో స్వర్ణం గెలుచుకున్న భారతీయ అథ్లెట్ నీరజ్ ఒక్కరే.
ఇవి కూడా చదవండి:
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్కు టాటా చెప్పబోతోందా?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో సిఐఏకు సాయపడ్డ డాక్టర్ షకీల్ అఫ్రిది... అమెరికాలో హీరో, పాకిస్తాన్లో ద్రోహి
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)