లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు ఇప్పుడు ఎలా ఉంది?
లద్ధాఖ్ ప్రాంతంలో భారత్- చైనా వివాదాస్పద సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు పరిసరాల్లో నిరుడు తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఘర్షణలూ జరిగాయి.
ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? స్థానికులు ఏమంటున్నారు? తెలుసుకోడానికి పర్వతాల మీదుగా కొన్ని గంటలపాటు బీబీసీ ప్రయాణించింది.
ఆ సరిహద్దు ప్రాంతంలో ప్రజల జీవన విధానం ఎలా ఉందో కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది.
బీబీసీ ప్రతినిధి అన్బరసన్ యతిరాజన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)